అర్థ శతకంతో రాణించిన కోహ్లీ

అర్థ శతకంతో రాణించిన కోహ్లీ

అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఒక కొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 2,500 పరుగులు సాధించిన బ్యాటర్‌గా గిల్ పేరును నమోదు చేసుకున్నాడు. 50 ఇన్నింగ్స్‌లో ఈ అద్భుతమైన మైలురాయిని అందుకున్న గిల్ ఈ ఫార్మాట్‌లో ఈ ఘనత సాధించిన అతిపెద్ద ఆటగాడిగా నిలిచాడు.ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగింది.ప్రారంభంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయినా ఆ తర్వాత…

Read More
Otc market news. Nigerian govt debunks n50,000 child support grants to parents. All rights reserved.