పర్యటన కోసం అమెరికా వెళ్ళిన ప్రధాని మోదీ

పర్యటన కోసం అమెరికా వెళ్ళిన ప్రధాని మోదీ

ప్ర‌ధాని నరేంద్ర మోదీ రెండు రోజుల ప‌ర్య‌ట‌న కోసం అమెరికా చేరుకున్నారు ఆయ‌న ఆగ‌మ‌నానికి అమెరికా స‌ర్కారును చొప్పున యూఎస్ మిలిటరీ అధికారులు ఘ‌న స్వాగ‌తం అందించారు. వాషింగ్టన్ డీసీ చేరుకున్న ప్ర‌ధాని కోసం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వాస భార‌తీయులు కూడా అద్భుతంగా ఆయ‌నను స్వాగ‌తించారు. గ‌డ్డ‌క‌ట్టే చ‌లిలో కూడా “వెల్‌కమ్ టు అమెరికా” అంటూ ప్ల‌కార్డులు ప్ర‌తిష్టించి ప్ర‌ధానిని ఉత్సాహ‌పూరితంగా ఆహ్వానించారు.బ్లెయిర్ హౌస్ చేరుకున్న ప్ర‌ధాని మోదీ అక్కడికి చేరుకున్న భార‌తీయుల‌ను ఆశీర్వదిస్తూ వారితో క‌ర‌చాల‌నం చేశారు…

Read More
భారత జవాన్లకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

భారత జవాన్లకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు ఈ పర్యటనలో ఆయన మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులైన భారతీయ సైనికులకు నివాళి అర్పించారు. మెజార్గ్విస్ మిలిటరీ శ్మశాన వాటిక వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా భారత జవాన్లకు నివాళులు అర్పించారు. మోదీ తన పర్యటనలో ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం నిర్వహించారు. మాసేలో భారత కొత్త కాన్సులేట్‌ను ప్రారంభించారు ఈ సందర్భంగా మోదీ…

Read More
Otc market news. The nation digest. New director of local small business center starts monday.