
Andhra Pradesh :- వైద్యులను తొలగించిన ఏపీ ప్రభుత్వం
click here for more news about Andhra Pradesh Andhra Pradesh ఏపీ ప్రభుత్వం తాజాగా 55 వైద్యులపై చర్య తీసుకుంది వీరు ఏకంగా ఒక సంవత్సరానికి పైగా విధులకు హాజరుకాకుండా రోగులకు కావలసిన సేవలను అందించకుండా గైర్హాజరయ్యారు. ఈ అంశంపై కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. “వైద్యులు గైర్హాజరయ్యే కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు” అని ఆయన లోకాయుక్త ముందు ఆవేదన వ్యక్తం…