
Interanational Temples:58 దేశాల నుంచి ప్రతినిధుల రాక
click here for more news about Interanational Temples Interanational Temples ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతిలో నిర్వహించిన అంతర్జాతీయ దేవాలయాల సదస్సును ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హాజరయ్యారు.ఈ సదస్సులో ప్రపంచం నలుమూలల నుంచి 58 దేశాలకు చెందిన 1,581 ఆలయ ప్రతినిధులు పాల్గొంటున్నారు. అంతేకాకుండా, 15 వర్క్షాపులు, 60 స్టాళ్లను…