భారత జవాన్లకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

భారత జవాన్లకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు ఈ పర్యటనలో ఆయన మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులైన భారతీయ సైనికులకు నివాళి అర్పించారు. మెజార్గ్విస్ మిలిటరీ శ్మశాన వాటిక వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా భారత జవాన్లకు నివాళులు అర్పించారు. మోదీ తన పర్యటనలో ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం నిర్వహించారు. మాసేలో భారత కొత్త కాన్సులేట్‌ను ప్రారంభించారు ఈ సందర్భంగా మోదీ…

Read More
Otc market news. Tag : umo eno. © 2023 24 axo news.