టీమిండియా అరంగేట్రం చేయకుండానే ముగింపు పలికిన స్టార్ క్రికెటర్

అరంగేట్రం చేయకుండానే ముగింపు పలికిన స్టార్ క్రికెటర్

దేశీయ క్రికెట్‌లో ప్రఖ్యాత బ్యాటర్‌గా నిలిచిన షెల్డన్ జాక్సన్, తన 15 ఏళ్ల ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు మంగళవారం రిటైర్‌మెంట్ ప్రకటించిన ఈ స్టార్ ప్లేయర్, ప్రస్తుత రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌తో తన క్రికెట్ ప్రయాణాన్ని ముగించుకున్నాడు.గుజరాత్ జట్టుతో జరిగిన ఆ చివరి మ్యాచ్‌లో షెల్డన్ 14 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్ ముగించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ తర్వాత సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అతనికి…

Read More
Otc market news. The nation digest. © 2023 24 axo news.