Andhra Pradesh news

Andhra Pradesh news:ఆసక్తికరమైన పోస్టును పంచుకున్న చంద్రబాబు

click here for more news about Andhra Pradesh news Andhra Pradesh news ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టును పంచుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వెళ్లిన ఒక వ్యక్తి, ఎన్నో సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో స్థిరపడి, వెదురు బుట్టలు, విసనకర్రలు, కొబ్బరి ఆకులతో పలు ఉత్పత్తులు తయారుచేస్తూ జీవిస్తున్నట్లుగా “హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్” అనే సోషల్ మీడియా హ్యాండిల్ పోస్ట్ చేసింది.ఈ పోస్ట్‌ను షేర్ చేసిన…

Read More
Narendra Modi

Narendra Modi:ఏపీకి కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందన్న మోదీ

click here for more news about Narendra Modi Narendra Modi రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఎన్డీయే పక్షాల ముఖ్యమంత్రులు డిప్యూటీ ముఖ్యమంత్రులు ఓ ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో ప్రత్యేకంగా…

Read More
Pawan Kalyan

Pawan Kalyan:ఈ ప్ర‌మాణ‌స్వీకారానికి హాజ‌రైన చంద్ర‌బాబు, ప‌వ‌న్

click here for more news about Pawan Kalyan Pawan Kalyan ఢిల్లీలో సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వర్గ సభ్యులు ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.కానీ ఈ కార్యక్రమంలో ఒక ప్రత్యేక సంఘటన జరిగింది అది అందరి దృష్టిని ఆకర్షించింది. వేదిక…

Read More
Chandrababu

Chandrababu:ఏపికి వచ్చిన పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్

click here for more news about Chandrababu Chandrababu ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల దావోస్ పర్యటనలో కీలక సమావేశాలు నిర్వహించారు. వివిధ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను వివరించి, ప్రకృతి వ్యవసాయంపై కలిసి పనిచేయాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా, పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థల ప్రతినిధులు బుధవారం ఏపీకి వచ్చి, ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. వీరితో జరిగిన సమావేశం దావోస్ సమావేశానికి అనుబంధంగా జరిగింది.ఈ సమావేశంలో, పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి….

Read More
Interanational Temples

Interanational Temples:58 దేశాల నుంచి ప్రతినిధుల రాక

click here for more news about Interanational Temples Interanational Temples ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతిలో నిర్వహించిన అంతర్జాతీయ దేవాలయాల సదస్సును ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హాజరయ్యారు.ఈ సదస్సులో ప్రపంచం నలుమూలల నుంచి 58 దేశాలకు చెందిన 1,581 ఆలయ ప్రతినిధులు పాల్గొంటున్నారు. అంతేకాకుండా, 15 వర్క్‌షాపులు, 60 స్టాళ్లను…

Read More
A collection of product reviews. © 2023 24 axo news. Minister seeks more funds for renewed hope cities in 2025 budget.