అర్థ శతకంతో రాణించిన కోహ్లీ

అర్థ శతకంతో రాణించిన కోహ్లీ

అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఒక కొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 2,500 పరుగులు సాధించిన బ్యాటర్‌గా గిల్ పేరును నమోదు చేసుకున్నాడు. 50 ఇన్నింగ్స్‌లో ఈ అద్భుతమైన మైలురాయిని అందుకున్న గిల్ ఈ ఫార్మాట్‌లో ఈ ఘనత సాధించిన అతిపెద్ద ఆటగాడిగా నిలిచాడు.ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగింది.ప్రారంభంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయినా ఆ తర్వాత…

Read More
లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వివాదాస్పదం

లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వివాదాస్పదం

కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ‘లైలా’ సినిమాకు సంబంధించి కొన్ని వివాదాలను తలెత్తించాయి. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వైసీపీని పరోక్షంగా టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి చేశాయి. ఈ వ్యాఖ్యలు దుమారం రేపడంతో ‘లైలా’ సినిమా హీరో విష్వక్సేన్ చిత్ర నిర్మాత సాహు గారపాటి స్పందించి ఈ సంఘటనకి క్షమాపణలు చెప్పారు.అయితే ఆ క్షమాపణలు చేసినా ‘బాయ్ కాట్ లైలా’ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ విషయంపై…

Read More
అన్నీ ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లే:దీపికా పదుకొణె సంచలన వ్యాఖ్యలు

అన్నీ ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లే:దీపికా పదుకొణె సంచలన వ్యాఖ్యలు

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రతీ సంవత్సరం నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో ఈసారి బాలీవుడ్ నటి దీపికా పదుకొణె పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆమెతో అనేక ప్రశ్నలు పంచుకున్నారు. తాజాగా ఈ పూర్తి ఎపిసోడ్‌ను ప్ర‌ధాని తన అధికారిక “ఎక్స్” (ట్విట్టర్) ఖాతా ద్వారా విడుదల చేశారు. దీపికా ఈ సందర్భంగా తన అనుభవాలను పంచుకున్నారు. తాను మానసిక ఆందోళన అనుభవించిన రోజులు గుర్తు చేసుకుంటూ “ఆ సమయంలో నేను చాలా…

Read More
భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన సిరాజ్ మియా

భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన సిరాజ్ మియా

భారత జట్టులో సంచలన మార్పులు: ఛాంపియన్స్ ట్రోఫీకి 18 మంది సభ్యుల జట్టు ప్రకటించింది.వీరిలో 15 మంది ప్రధాన జట్టుతో బయలుదేరుతారు మిగిలిన 3 మంది ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఉంటారు.అంటే ఈ ముగ్గురు ఆటగాళ్లు భారతదేశంలోనే ఉంటారు. భారత జట్టులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ఇద్దరు ఆటగాళ్లు తప్పించారు. ఫిట్‌నెస్ సమస్యలతో జస్‌ప్రీత్ బుమ్రాను జట్టులో నుంచి తొలగించారు.వెన్నునొప్పి కారణంగా బుమ్రా టోర్నీకి దూరమయ్యారు. బుమ్రా స్థానంలో హర్షిత్…

Read More
ప్ర‌ధాని మోదీ విమానానికి ఉగ్ర బెదిరింపులు

ప్రధాని మోడీకి ఉగ్రవాద బెదిరింపులు

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రస్తుతం విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు సోమ‌వారం ఆయన నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న కోసం బయలుదేరారు. ఈ నేప‌థ్యంలో ఆయన ప్రయాణిస్తున్న విమానంపై ఉగ్ర‌దాడి బెదిరింపు కలకలం రేపింది. ముంబ‌యి పోలీసులు అందించిన సమాచారం మేరకు మోదీ ఫ్లైట్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్ర‌దాడి జరగవచ్చని సమాచారం అందిందని తెలిపారు.ఫిబ్రవరి 11న ముంబ‌యి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ కాల్ చేసిన వ్యక్తి మోదీ విదేశీ ప‌ర్య‌ట‌నలో ఉన్న విమానంపై…

Read More
Otc market news. Tag : telecom hike. © 2023 24 axo news.