పర్యటన కోసం అమెరికా వెళ్ళిన ప్రధాని మోదీ

పర్యటన కోసం అమెరికా వెళ్ళిన ప్రధాని మోదీ

ప్ర‌ధాని నరేంద్ర మోదీ రెండు రోజుల ప‌ర్య‌ట‌న కోసం అమెరికా చేరుకున్నారు ఆయ‌న ఆగ‌మ‌నానికి అమెరికా స‌ర్కారును చొప్పున యూఎస్ మిలిటరీ అధికారులు ఘ‌న స్వాగ‌తం అందించారు. వాషింగ్టన్ డీసీ చేరుకున్న ప్ర‌ధాని కోసం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వాస భార‌తీయులు కూడా అద్భుతంగా ఆయ‌నను స్వాగ‌తించారు. గ‌డ్డ‌క‌ట్టే చ‌లిలో కూడా “వెల్‌కమ్ టు అమెరికా” అంటూ ప్ల‌కార్డులు ప్ర‌తిష్టించి ప్ర‌ధానిని ఉత్సాహ‌పూరితంగా ఆహ్వానించారు.బ్లెయిర్ హౌస్ చేరుకున్న ప్ర‌ధాని మోదీ అక్కడికి చేరుకున్న భార‌తీయుల‌ను ఆశీర్వదిస్తూ వారితో క‌ర‌చాల‌నం చేశారు…

Read More
భారత జవాన్లకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

భారత జవాన్లకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు ఈ పర్యటనలో ఆయన మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులైన భారతీయ సైనికులకు నివాళి అర్పించారు. మెజార్గ్విస్ మిలిటరీ శ్మశాన వాటిక వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా భారత జవాన్లకు నివాళులు అర్పించారు. మోదీ తన పర్యటనలో ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం నిర్వహించారు. మాసేలో భారత కొత్త కాన్సులేట్‌ను ప్రారంభించారు ఈ సందర్భంగా మోదీ…

Read More
కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు బ్యాడ్ న్యూస్

కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు బ్యాడ్ న్యూస్

రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చినప్పటికీ,కొన్ని జిల్లాల్లో కొత్త కార్డు పొందిన లబ్ధిదారులకు రేషన్ అందడం లేదు.కామారెడ్డి జిల్లా లో 25 గ్రామాల్లో 422 మందికి కొత్త రేషన్ కార్డులు అందించారు. ఫిబ్రవరి 1 నుంచి వీరికి బియ్యం పంపిణీ చేసేందుకు అధికారులు ప్రకటించినప్పటికీ, 11 రోజులు గడిచినా, బియ్యం అందడం లేదు. తమకు కార్డు వచ్చినా బియ్యం రాలేదని కొత్త రేషన్ కార్డు పొందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు రేషన్ డీలర్…

Read More
ఉద్యోగాలపై విభిన్న నిర్ణయాలు తీసుకున్న ట్రంప్

ఉద్యోగాలపై విభిన్న నిర్ణయాలు తీసుకున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో టర్మ్‌లో కొన్ని విభిన్న నిర్ణయాలు తీసుకుంటున్నారు ఖర్చులను తగ్గించుకోవడానికి ఆయన ఎలాన్ మస్క్‌ నేతృత్వంలోని “డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ” (డోజ్) విభాగానికి మరిన్ని అధికారాలు కేటాయించారు. ఈ నిర్ణయంతో, అమెరికా ప్రభుత్వంలో పెద్దఎత్తున ఉద్యోగాల కోతలు ఉండనున్నాయి. ట్రంప్ ప్రభుత్వం అనవసర ఉద్యోగాల తొలగింపు ద్వారా లక్ష కోట్ల డాలర్ల మేర పొదుపు చేయగలమని ప్రకటించింది.అమెరికా ఏజెన్సీలు, ఉద్యోగాల కోతలు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని ట్రంప్ ఆదేశించారు.ఈ కోతల…

Read More
చిరంజీవి పై అధికార ప్రతినిధి శ్యామల స్పందన

చిరంజీవి పై అధికార ప్రతినిధి శ్యామల స్పందన

వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “కేవలం కొడుకు మాత్రమే వారసుడు అవ్వాలనడం సరికాదు. కూతురిని కూడా వారసుడిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది” అని శ్యామల పేర్కొన్నారు“నేను అర్థం చేసుకోలేకపోయిన విషయం ఏమిటంటే. వారసుడు అంటే కొడుకే అవుతాడా? కూతురు కాదు చిరంజీవి గారు ఆ మాట ఎలా చెప్పారు అన్నది నాకు తెలియదు. కానీ, వారసుడు అంటే కొడుకులే అవ్వాలి అని…

Read More
Otc market news. The nation digest. © 2023 24 axo news.