divya vani

అన్నీ ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లే:దీపికా పదుకొణె సంచలన వ్యాఖ్యలు

అన్నీ ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లే:దీపికా పదుకొణె సంచలన వ్యాఖ్యలు

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రతీ సంవత్సరం నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో ఈసారి బాలీవుడ్ నటి దీపికా పదుకొణె పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆమెతో అనేక ప్రశ్నలు పంచుకున్నారు. తాజాగా ఈ పూర్తి ఎపిసోడ్‌ను ప్ర‌ధాని తన అధికారిక “ఎక్స్” (ట్విట్టర్) ఖాతా ద్వారా విడుదల చేశారు. దీపికా ఈ సందర్భంగా తన అనుభవాలను పంచుకున్నారు. తాను మానసిక ఆందోళన అనుభవించిన రోజులు గుర్తు చేసుకుంటూ “ఆ సమయంలో నేను చాలా…

Read More
భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన సిరాజ్ మియా

భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన సిరాజ్ మియా

భారత జట్టులో సంచలన మార్పులు: ఛాంపియన్స్ ట్రోఫీకి 18 మంది సభ్యుల జట్టు ప్రకటించింది.వీరిలో 15 మంది ప్రధాన జట్టుతో బయలుదేరుతారు మిగిలిన 3 మంది ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఉంటారు.అంటే ఈ ముగ్గురు ఆటగాళ్లు భారతదేశంలోనే ఉంటారు. భారత జట్టులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ఇద్దరు ఆటగాళ్లు తప్పించారు. ఫిట్‌నెస్ సమస్యలతో జస్‌ప్రీత్ బుమ్రాను జట్టులో నుంచి తొలగించారు.వెన్నునొప్పి కారణంగా బుమ్రా టోర్నీకి దూరమయ్యారు. బుమ్రా స్థానంలో హర్షిత్…

Read More
ప్ర‌ధాని మోదీ విమానానికి ఉగ్ర బెదిరింపులు

ప్రధాని మోడీకి ఉగ్రవాద బెదిరింపులు

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రస్తుతం విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు సోమ‌వారం ఆయన నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న కోసం బయలుదేరారు. ఈ నేప‌థ్యంలో ఆయన ప్రయాణిస్తున్న విమానంపై ఉగ్ర‌దాడి బెదిరింపు కలకలం రేపింది. ముంబ‌యి పోలీసులు అందించిన సమాచారం మేరకు మోదీ ఫ్లైట్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్ర‌దాడి జరగవచ్చని సమాచారం అందిందని తెలిపారు.ఫిబ్రవరి 11న ముంబ‌యి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ కాల్ చేసిన వ్యక్తి మోదీ విదేశీ ప‌ర్య‌ట‌నలో ఉన్న విమానంపై…

Read More
ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు

ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిరుద్యోగుల‌కు ఒక మంచి వార్త చెప్పింది రాష్ట్రంలోని 16,247 టీచర్ పోస్టుల భర్తీకి మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ నియామక ప్రక్రియను జూన్ నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. జీఓ 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని కూడా అధికారులు పేర్కొన్నారు.గతంలో టీచర్ల కోసం 45 రకాల యాప్స్ ఉండేవి. వాటన్నింటిని ఒకే యాప్‌గా సమకూర్చి, టీచర్ల కోసం మరింత సౌకర్యవంతంగా మార్చామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి…

Read More
టీమిండియా అరంగేట్రం చేయకుండానే ముగింపు పలికిన స్టార్ క్రికెటర్

అరంగేట్రం చేయకుండానే ముగింపు పలికిన స్టార్ క్రికెటర్

దేశీయ క్రికెట్‌లో ప్రఖ్యాత బ్యాటర్‌గా నిలిచిన షెల్డన్ జాక్సన్, తన 15 ఏళ్ల ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు మంగళవారం రిటైర్‌మెంట్ ప్రకటించిన ఈ స్టార్ ప్లేయర్, ప్రస్తుత రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌తో తన క్రికెట్ ప్రయాణాన్ని ముగించుకున్నాడు.గుజరాత్ జట్టుతో జరిగిన ఆ చివరి మ్యాచ్‌లో షెల్డన్ 14 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్ ముగించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ తర్వాత సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అతనికి…

Read More
Otc market news. “you shouldn’t stop advising the federal government just because you’re no longer friends,” hikima said. © 2023 24 axo news.