చిరంజీవి పై అధికార ప్రతినిధి శ్యామల స్పందన

చిరంజీవి పై అధికార ప్రతినిధి శ్యామల స్పందన

వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “కేవలం కొడుకు మాత్రమే వారసుడు అవ్వాలనడం సరికాదు. కూతురిని కూడా వారసుడిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది” అని శ్యామల పేర్కొన్నారు“నేను అర్థం చేసుకోలేకపోయిన విషయం ఏమిటంటే. వారసుడు అంటే కొడుకే అవుతాడా? కూతురు కాదు చిరంజీవి గారు ఆ మాట ఎలా చెప్పారు అన్నది నాకు తెలియదు. కానీ, వారసుడు అంటే కొడుకులే అవ్వాలి అని ఒక నమ్మకం, ఆలోచన జెనరేషన్ నుంచి జెనరేషన్‌కు వస్తోంది. ఈ ఆలోచన వల్ల మనం చాలా దూరం వెళ్ళిపోతున్నామనే భావం ఉంది. మహిళలు స్త్రీలుగా మరింత అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఇలాంటి అనుకున్న ఆలోచనల్లో ఉండటం సరికాదు.

చిరంజీవి పై అధికార ప్రతినిధి శ్యామల స్పందన
చిరంజీవి పై అధికార ప్రతినిధి శ్యామల స్పందన

ఈ రోజుల్లో మహిళలు ఎంత ఎదిగారో వారు ఎన్నో రంగాల్లో ముందడుగు వేస్తున్నారో మనం చూడగలుగుతున్నాం. ఉదాహరణకు ఉపాసన గారు.ఆమె ఒక డైనమిక్ మహిళ, ఓ సక్సెస్‌ఫుల్ వ్యాపారవేత్త. ఆమె ఒక సంస్థను ఎంత చక్కగా నడిపిస్తోందో అందరూ చూసినవారే.ఆమె మదర్ సిస్టర్స్ కూడా ఎంతో ఎదిగారు.ఇలా వారసుడు అనే పదాన్ని జెన కుదిపేయడం సరికాదు. వారసుడు ఎవరిలోనైనా ఉండొచ్చు కొడుకే కావాలి అనే ఆలోచనను కట్టబెట్టాల్సిన అవసరం లేదు.ఇది నా వ్యక్తిగత అభిప్రాయం”అని శ్యామల స్పష్టం చేశారు శ్యామల యొక్క ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.వారసత్వాన్ని కేవలం కొడుకులకే పరిమితం చేయడం అన్యాయం అని ఆమె తెలిపినది మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు అభిప్రాయాలు పోషిస్తున్నాయన్నది నిజం.అందువల్ల వారి అభిప్రాయాలను మనం ఖచ్చితంగా పరిగణించాల్సిన అంశంగా చూడాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Otc market news. The nation digest. New kalamazoo event center expected to generate millions for other businesses axo news.